గుజరాత్ లో కిడ్నాప్ అయిన బాలుడి కేసు విచారణలో భాగంగా, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి నడుపుతున్న అంతర్రాష్ట్ర శిశు విక్రయ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా ఇప్పటివరకు 25 మంది శిశువులను విక్రయించినట్లు గుర్తించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now